58వ రోజుకు “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌”

58వ రోజుకు “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌” నెల్లూరు రూర‌ల్, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిర్వ‌హిస్తున్న “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌” కార్య‌క్ర‌మం నేటితో 58వ రోజుకు చేరుకుంది. బుధ‌వారం 36వ డివిజన్లో ఉదయం 7 గంటలకు సుగుణమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని […]

చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మనుబోలు, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : మనుబోలు మండలం, కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలలో పర్యటించి ఒక కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ప్రజల సమక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల […]

ఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి : ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

ఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : జిల్లాల పునర్విభజన పై జిల్లాలోని ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో చర్చించలేదని, అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని మాజీ మంత్రి, […]

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడు రూర‌ల్ ఎమ్మెల్యేకి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌జ‌లు నెల్లూరు రూర‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని 33వ డివిజన్ వెంగల్ రావు నగర్ లో సి బ్లాక్ 5వ వీధిలో డ్రైన్ కు కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల,అభివృద్ది క‌మిటి ఛైర్మ‌న్ క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడులు శంకుస్థాపన చేశారు. ఈ డ్రైన్ […]

నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మ‌నుబోలు, డిసెంబ‌ర్ 1 (స‌దా మీకోసం) : మ‌నుబోలు మండ‌లం వెంకన్నపాళెం, బద్దేవోలు, పల్లెపాళెం, కట్టువపల్లి, కొలనకుదురు గ్రామాలలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాలతో, వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రదేశాలను పరిశీలించి, ప్రజలను పరామర్శించి, సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామ‌న్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో […]

భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన

భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన నెల్లూరు, డిసెంబ‌ర్ 1 (స‌దా మీకోసం) : వరదలకు అతలాకుతలం అయిన నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ […]

ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు

ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిలిచారు. ఆర్థికంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి వి పి ఆర్ ఫౌండేషన్ తరఫున రు. 50 లక్షలు […]

ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి అధికారుల‌ను ఆదేశించిన‌ జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడంతో పాటు, ముంపుకు గురైన ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర […]

ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కోవూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : భారీ వరదల కారణంగా నీటమునిగిన గ్రామాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించి ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కోవూరు సమీపంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వరద […]

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన వెంకటాచలం, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : వెంకటాచలం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలను రైతులు, ప్రజలతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. చెరువులు, […]

You cannot copy content of this page