సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం.

Udatha Ramakrishna
Spread the love

సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం.

పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్

-: అమ‌రావ‌తి, ఆగ‌ష్టు 11 (స‌దా మీకోసం) :-

వెలగపూడి సచివాలయం లోని రెండవ బిల్డింగ్ లో గల ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఛాంబర్ లో మరమత్తులు పూర్తి కావడంతో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల పునర్నిర్మాణ ఫైల్ పై తొలి సంతకం చేశారు.

కార్యక్రమంలో అబ్దుల్ జలీల్, ఆనం రామనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

Spread the loveమూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు -: తిరుమల, ఆగ‌ష్టు 11 (స‌దా మీకోసం) :- మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు ఆగ‌ష్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు కార‌ణంగా పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, 15వ […]
error: Content is protected !!