సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు నెల్లూరు, జూలై 13 (సదా మీకోసం) : సమాజానికి, చిన్నారులకు దశ, దిశ నిర్దేశించేది గురువులేనని శేషు హైస్కూల్ కరస్పాండెంట్ ఆదిశేషు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఎంపీ అసోసియేషన్, నెల్లూరు జిల్లా రచయితల సంఘం, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శేషు హైస్కూల్లో నిర్వహించిన గురువులకు సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]
Month: July 2022
Sadha Meekosam Daily 13-07-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 13-07-2022 E-Paper Issue విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ […]
Sadha Meekosam Daily 12-07-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 12-07-2022 E-Paper Issue విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. […]
రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..?
రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..? బాదుడే బాదుడు, ఆత్మగౌరవం నిర్వహించడంలో విఫలం సలహాలు స్వీకరించరు, నాయకుల మాట వినరు పరిస్థితి ఇలానే ఉంటే రూరల్ సీటు వదులుకోవాల్సిందేనా రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలంటున్న అధికార పార్టీ నెల్లూరు ప్రతినిధి జూలై 11 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీని ఢీకొట్టడంలో తెలుగుదేశం పార్టీ వెనకబడిపోతుందనే విమర్శలున్నాయి. వైఎస్సార్ సిపిలో అబ్దుల్ అజీజ్ మేయర్గా గెలవగా […]
ఆర్డీవో కార్యాలయం రాజముద్ర కొత్తది తయారు చేయించండి : ఏపిఈజేయూ
ఆర్డీవో కార్యాలయం రాజముద్ర కొత్తది తయారు చేయించండి నెల్లూరు ఆర్డీవోని కోరిన ఏపిఈజేయూ నెల్లూరు ప్రతినిధి జూలై 11 (సదా మీకోసం) : నూతనంగా పత్రికలు తీసుకు వచ్చేందుకు ఆర్డీవో కార్యాలయం ద్వారా ఆర్.ఎన్.ఐ. న్యూ ఢిల్లీ కార్యాలయం వారికి ‘టైటిల్ వెరిఫికేషన్ లెటర్’, ‘డిక్లరేషన్ (ఫాం-1,ఫాం-2)’ వంటి పత్రాలను పంపడం జరుగుతుంది. ఆ పత్రాలలో రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అధికారిక సీల్ / […]
Sadha Meekosam Daily 10-07-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 10-07-2022 E-Paper Issue విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ […]
Sadha Meekosam Daily 09-07-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 09-07-2022 E-Paper Issue విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ […]
ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించాలి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య
ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించాలి సత్వర వైద్య సేవలు అందించాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య నెల్లూరు వైద్యం, జూలై 8 (సదా మీకోసం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డియంహెచ్వో డాక్టర్ పెంచలయ్య అధ్యక్షతన జిల్లాస్థాయి అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమంపై వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్వో పెంచలయ్య మాట్లాడుతూ ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించి, […]
కరోనా వారియర్స్ ని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం : సిపిఎం నగర కార్యదర్శి కత్తి. శ్రీనివాసులు
కరోనా వారియర్స్ ని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి మునిసిపల్ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య జులై 11వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు అందించండి సిపిఎం నగర కార్యదర్శి కత్తి. శ్రీనివాసులు నెల్లూరు, జూలై 8 (సదా మీకోసం) : మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ […]
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతు భరోసా కేంద్రాలతో రైతులకు వివిధ ప్రయోజనాలు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నెల్లూరు, జూలై 8 (సదా మీకోసం) : నెల్లూరు: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే రైతులకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులను సబ్సిడీ పై అందచేసే […]

