వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి : మంత్రి కాకాణి

వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, జూలై 24 (స‌దా మీకోసం) : దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారని, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారని, అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నూతన […]

టిడిపి వాణిజ్య విభాగం క‌మిటీల ఎంపిక‌

టిడిపి వాణిజ్య విభాగం క‌మిటీల ఎంపిక‌ నెల్లూరు ప్ర‌తినిధి, జూలై 24 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌రంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో వానిజ్య విభాగం రాష్ట్ర నాయ‌కుల స‌మ‌క్షంలో నెల్లూరుసిటి, నెల్లూరు రూర‌ల్ నియోజ‌క వ‌ర్గాల‌ వాణిజ్య విభాగం క‌మిటీల‌ను ఎంపిక చేశారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చం నాయుడు, నెల్లూరు జిల్లా […]

Sadha Meekosam Daily 24-07-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 24-07-2022 E-Paper Issue       విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు […]

You cannot copy content of this page