రూ.20 లక్షలతో షాదీమంజిల్లో మౌళిక సదుపాయాలు నెల్లూరు 43వ డివిజన్లోని షాదీమంజిల్లో ముస్లీంసోదరసోదరీలతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు 43వ డివిజన్లోని షాదీమంజిల్లో మౌళిక సదుపాయాల నిమిత్తం తాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సంయుక్తంగా రూ.20 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్లోని షాదీమంజిల్లో మౌళిక సదుపాయాల […]
తెదేపా
జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంకటాచలం మండలంలోని కసుమూరు కొండ కింద కాలనీలో గిరిజనుల దుస్థితి చూసి చలించిపోయిన సోమిరెడ్డి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూర్బన్ పనులు తప్ప గత ఐదేళ్లలో కాలనీలో జరిగిన పనులు శూన్యం ఉరుస్తున్న ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న గిరిజనులు తాత్కాలికంగా ప్రతి ఇంటికి కప్పేందుకు టార్పాలిన్ పట్టలు తెప్పించడంతో పాటు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన […]
ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం : నెల్లూరులో మంత్రి నారాయణ
ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం నెల్లూరులో మంత్రి నారాయణ నెల్లూరు, ఆక్టోబర్ 14 (సదా మీకోసం) : జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. అల్పపీడనం తుపానుగా మారితే ఈ నెల 17న తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారని, భారీ […]
వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం : మంత్రి పొంగూరు నారాయణ
వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ప్రతినిధి, ఆగష్టు 10 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో…జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక […]
ఆ సంస్కృతి వీడాలి: సీఎం చంద్రబాబు
ఆ సంస్కృతి వీడాలి: సీఎం చంద్రబాబు అమరావతి, జూలై 13 (సదా మీకోసం) : కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని సీఎం చంద్రబాబు కోరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు విలేఖరులతో చిట్చాట్ చేశారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడతానని అన్నారు. నేటి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్స్టాప్ పెడుతున్నానని, […]
రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, దిల్లీలో నారా లోకేశ్ నిరశన దీక్షలు
రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, దిల్లీలో నారా లోకేశ్ నిరశన దీక్షలు ఢిల్లీ, రాజమహేంద్రవరం, అక్టోబర్ 02 (సదా మీకోసం) : తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) .. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి […]
ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! : టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ
ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ చౌడేపల్లి, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలంలో కొందరు వైసిపి నాయకులు వన్య మృగాలు, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పుంగనూరు పరిశీలకుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాయకులు అడ్డు అదుపు లేకుండా […]
రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం : తెలుగుదేశం పార్టీ నాయకులు
రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంచల బాబు యాదవ్, బీసీ సాధికార సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కొండూరు పాల్ శెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 19వ తేదీన నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి […]
టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం : అచ్చెన్నాయుడు
టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారు. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు. కింజరపు అచ్చెన్నాయుడు నరసరావు పేట, సదా మీకోసం : నరసరావు పేట ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన “టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీంను వైసీపీ గూండాలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. […]
ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు, అక్టోబర్ 31 (సదా మీకోసం): నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి […]

