ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్‌

Spread the love

ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్‌

నెల్లూరు న‌గ‌రం, జూలై 19 (స‌దా మీకోసం) :

నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ కి విన్నవించుకోగా, అందుకు స్పందించి 42 మందికి రూ. 35 లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయించారు.

ఆ చెక్కుల‌ను నగరంలోని రాజన్న భవన్ లో ఎమ్మెల్యే డాక్టర్ పి. అనీల్ కుమార్ బాధితులకు పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, పోట్లూరి రామకృష్ణ, నీలి రాఘవరావు, ఊటుకూరు నాగార్జున, గుంజి జయలక్ష్మి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, ఎస్.ఆర్.ఇంతియాజ్, కాయల సురేష్ బాబు, షేక్ ముజీర్, ఏ.పి.ఆగ్రో డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ కొణిదల సుదీర్, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం..... 14వ డివిజనులో పారిశుద్ధ్య పనుల పరిశీలన

Spread the loveసిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం 14వ డివిజనులో పారిశుద్ధ్య పనుల పరిశీలన నెల్లూరు కార్పొరేష‌న్‌, జూలై 19 (స‌దా మీకోసం) : స్థానిక 14 వ డివిజను బాలాజీ నగర్, తదితర ప్రాంతాల్లో పూడుకుపోయిన డ్రైను కాలువలను నగర పాలక సంస్థ కమిషనర్ మంగళవారం పరిశీలించారు. వర్షాకాలం నేపధ్యంలో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రైను కాలువల్లో ఎలాంటి చెత్త, ప్లాస్టిక్ బ్యాగ్ […]

You May Like

error: Content is protected !!