Sadha Meekosam Daily 24-4-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 24-4-2022 E-Paper Issue     విలేకరులు కావలెను సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు నెల్లూరు జిల్లా లో మండలాల వారీగా విలేకరులు, ఇతర జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్ లు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.   ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. #sadhameekosam   ఇవి కూడా చ‌ద‌వండి దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న […]

Sadha Meekosam Daily 23-4-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 23-4-2022 E-Paper Issue     విలేకరులు కావలెను సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు నెల్లూరు జిల్లా లో మండలాల వారీగా విలేకరులు, ఇతర జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్ లు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.   ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. #sadhameekosam   ఇవి కూడా చ‌ద‌వండి దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న […]

Sadha Meekosam Daily 22-4-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 22-4-2022 E-Paper Issue     విలేకరులు కావలెను సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు నెల్లూరు జిల్లా లో మండలాల వారీగా విలేకరులు, ఇతర జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్ లు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.   ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. #sadhameekosam   ఇవి కూడా చ‌ద‌వండి దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న […]

కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా? పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల

కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా? పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల ఢిల్లీ, మార్చి 28 (స‌దా మీకోసం) : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలపై దేశవ్యాప్తంగా ఎలాంటి అవగాహనను కలిగించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో సోమవారం రాతపూర్వకంగా ప్రశ్నించారు. ఇందుకు అనుసరించిన మార్గాలేమిటని కూడా అడిగారు. దీనికి కేంద్ర విద్యా, అక్షరాస్యత మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానమిస్తూ విద్య, అక్షరాస్యత […]

ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం

ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం ఎంపీ ఆదాలకు బదులిచ్చిన కేంద్ర మంత్రి ఢిల్లీ, మార్చి 22 (స‌దా మీకోసం) : ఫేమ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 520 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను, ఆంధ్రప్రదేశ్కు 266 ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి పార్లమెంట్లో మంగళవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. […]

జగనన్న విద్యా దీవెన లాంటిది కేంద్రం అమలు చేస్తుందా?

జగనన్న విద్యా దీవెన లాంటిది కేంద్రం అమలు చేస్తుందా? పార్లమెంట్లో ప్రశ్నించిన ఆదాల ఢిల్లీ, మార్చి 21 (స‌దా మీకోసం) : ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య అభ్యసించే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం పూర్తిస్థాయి ఫీజును తిరిగి చెల్లించే జగనన్న విద్యా దీవెన లాంటి పథకం అమలు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా? అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. ఒకవేళ అమలు […]

వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్

వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్ హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటనపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ ఆయన్ను తీవ్ర భావోద్వేగానికి గురి చేయడంతో ఆయన […]

చంద్రబాబు నాయుడుపై పీహెచ్డీ చేసిన విద్యార్థి..!

చంద్రబాబు నాయుడుపై పీహెచ్డీ చేసిన విద్యార్థి..! జార్ఖండ్ (స‌దా మీకోసం) :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రధానమంత్రుల ఎంపికలో కీ రోల్‌ తో కింగ్‌ మేకర్‌ గా నిలిచారు. రాజకీయాల్లో విశిష్ట స్థానం పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ విద్యార్థి PHD చేశారు. రాజస్థాన్‌లోని ప్రముఖ ఓం ప్రకాష్‌ జోగేందర్‌ సింగ్‌- OPJS విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌ సైన్స్‌ చేస్తున్న […]

ఖైరతాబాద్‌ గణేషుడునిమ్మ‌జ్జ‌నం అప్ప‌ట్లో ఎలా జ‌రిగేదో తెలుసా?

ఖైరతాబాద్‌ గణేషుడునిమ్మ‌జ్జ‌నం అప్ప‌ట్లో ఎలా జ‌రిగేదో తెలుసా? -: హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 15 (స‌దా మీకోసం) :- ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌ తో పాటుగా చెరువులలో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌ తో పాటుగా చెరువులలో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ […]

చిరంజీవికి చంద్రబాబు ఫోన్…!

చిరంజీవికి చంద్రబాబు ఫోన్…! సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా..!! హైదరాబాద్ (స‌దా మీకోసం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి సోమవారం ఫోన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువ సినీనటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని […]

You cannot copy content of this page