టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ 

Spread the love

టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్

ముత్తుకూరు, మే 16 (సదా మీకోసం) :

ముత్తుకూరు మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కార్యకర్తగా పనిచేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు గా పనిచేస్తున్న నీలం మల్లికార్జున యాదవ్ కి ముత్తుకూరు మండల అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం పై పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ముత్తుకూరు మండల అధ్యక్షులుగా ఒక బీసీకి అవకాశం ఇవ్వడం పై పలు పలువురు బిసి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముత్తుకూరు మండల అధ్యక్షులుగా ఒక బిసి కి అవకాశం ఇచ్చి బిసీ ల అభ్యున్నతికి అవకాశం ఇచ్చిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా మళ్ళీ మొదలైంది

Spread the loveకరోనా మళ్ళీ మొదలైంది ప్రస్తుతం (19‍‍‍‍‍‍‍-05-2025) భారత దేశంలో 257 యాక్టివ్ కేసులున్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రస్తుతం ఉన్న కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయి. – కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భయపడకుండా, అలసత్వం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం.                 డాక్టర్ ఎం. వి. రమణయ్య, ప్రజారోగ్య […]

You May Like

error: Content is protected !!