ఎస్వీబీసీ సిఇవో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్ -: తిరుపతి, ఆగస్టు 12 (సదా మీకోసం) :- తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్ రాష్ట్ర […]