సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు చివరి ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా దర్శనం ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు పరకామణి కేసులో నిష్పక్షపాత విచారణకు బోర్డు నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే […]
తిరుమల

ఎస్వీబీసీ సిఇవో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్
ఎస్వీబీసీ సిఇవో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్ -: తిరుపతి, ఆగస్టు 12 (సదా మీకోసం) :- తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్ రాష్ట్ర […]

