టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ 

Udatha Ramakrishna

టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ముత్తుకూరు, మే 16 (సదా మీకోసం) : ముత్తుకూరు మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కార్యకర్తగా పనిచేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు గా పనిచేస్తున్న నీలం మల్లికార్జున యాదవ్ కి ముత్తుకూరు మండల అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం పై పలువురు […]

You cannot copy content of this page