టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారు. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు. కింజరపు అచ్చెన్నాయుడు నరసరావు పేట, సదా మీకోసం : నరసరావు పేట ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన “టీడీపీ సీనియర్ కార్యకర్త ఇబ్రహీంను వైసీపీ గూండాలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. […]
Day: 21 December 2022
Sadha Meekosam Daily 21-12-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 21-12-2022 E-Paper Issue విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. […]

