గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

SM News
Spread the love

గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

-: నూజివీడు, ఆగస్టు 6 (స‌దా మీకోసం) :-

కృష్ణాజిల్లా నూజివీడు లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం తీవ్ర సంచలనం కలిగిస్తోంది.

పట్టణ పరిధిలోని ఎం.ఆర్.అప్పారావు కాలనీ వద్ద గురుకుల పాఠశాల సమీపంలో షర్టు, లుంగీ ధరించి 35 ఏళ్ళ వయసున్న వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు.

కాళ్ళు నేలను తాకడంతో అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్ఐ బి. శ్రీనివాసులు కేసు పూర్ప‌ప‌రాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కోవిద్ - 19 హెల్త్ బులిటెన్ 06-08-2020

Spread the loveకోవిద్ – 19 హెల్త్ బులిటెన్‌, శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా తేది : 06-08-2020   నిన్న‌టి వ‌ర‌కు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య  149046 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య  4678 మొత్తం తీసిన సంఖ్య  153724 నిన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య  10436 నేడు న‌మోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య  788 […]
error: Content is protected !!