మేకపాటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్

Spread the love

మేకపాటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్

నెల్లూరు నగరం, మే 29 (సదా మీకోసం):

రాష్ట్ర బీసీ విద్యార్థి విభాగం, యువజన విభాగం కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఆత్మకూరు నియోజకవర్గ వైయస్సార్ సిపి ఇన్చార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డిని నెల్లూరులో వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ బీసీ విద్యార్ది సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ యాదవ్ ,ముస్లిం మైనారిటీ యువ నాయకుడు నాయాబ్ రసూల్ , బీసీ విద్యార్ది సంఘం నాయకులు మహేష్ , ప్రసాద్ ,నిఖిల్, చందు, పవన్ ,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily 31-05-2022 E-Paper Issue

Spread the loveSadha Meekosam Daily 31-05-2022 E-Paper Issue     విలేకరులు కావలెను సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు నెల్లూరు జిల్లా లో మండలాల వారీగా విలేకరులు, ఇతర జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్ లు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.   ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. #sadhameekosam   ఇవి కూడా చ‌ద‌వండి దినపత్రికల […]

You May Like

error: Content is protected !!