ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని ఆపడంతో, ప్రభుత్వ అసమర్థత అర్థం అవుతుంది అరెస్టులు, నోటీసులతో ఉద్యమాలను ఆపలేరు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 20 (సదా మీకోసం) : దళిత సంక్షేమాన్ని, అణగారిన వర్గాలను నిర్వీర్యం చేసి, దళితులను, బీసీ లను, ముస్లిం లను […]