పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ బాలాయపల్లి, సెప్టెంబర్ 30 (సదా మీకోసం): బాలాయపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కు ముఖ్యఅతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి లతో కలిసి బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయ నూతన భవనమునకు శంకుస్థాపన చేశారు. […]
Day: 30 September 2022
Sadha Meekosam Daily 30-09-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 30-09-2022 E-Paper Issue విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. […]

