త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…! టిడిపి నాయకులు రహదారుల పైకి వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎలాగైనా నిరసన తెలపాలని అనుకున్న టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు సాబీర్ ఖాన్ త్రిశూల వ్యూహం ప్రయోగించారు.. నారా లోకేష్ గుంటూరు పర్యటన ను అడ్డుకునేందుకు నిరసనగా నెల్లూరు విఆర్సి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. […]
Month: September 2021
మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ? – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ? – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర – అమరావతి లో మీడియాతో మాట్లాడుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నరసరావుపేటలో అనూష అనే యువతిని దారుణంగా చంపేసిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది ? అమల్లో లేని దిశాచట్టం […]
Sadha Meekosam Daily 09-09-2021 Issue
Sadha Meekosam Daily 09-09-2021 Issue Old Issues / More E Papers
Sadha Meekosam Daily 02-09-2021 Issue
Sadha Meekosam Daily 02-09-2021 Issue Old Issues / More E Papers
నోరు తెరిచే దమ్ము లేని వాళ్ళు ఎంతమంది ఉండి ఏమిలాభం : సోమిరెడ్డి
*ఢిల్లీలో నోరు తెరిచే దమ్ము లేకుండా 22 మంది ఎంపీలు, ఐదారుగురు రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకో* *మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఆర్.శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ […]

