ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ చౌడేపల్లి, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలంలో కొందరు వైసిపి నాయకులు వన్య మృగాలు, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పుంగనూరు పరిశీలకుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాయకులు అడ్డు అదుపు లేకుండా […]