సిఎం చంద్రబాబు మే1 నెల్లూరు పర్యటన లైవ్ చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 01-05-2025న ఉదయం 11:30 గంటలకు ఆత్మకూరు మండలం SPSR నెల్లూరు జిల్లా, నెల్లూరు పాలెం గ్రామంలో “లబ్ధిదారులకు NTR భరోసా పెన్షన్ల పంపిణీ” మరియు “ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఈ కార్యక్రమం లైవ్ మన వెబ్సైట్లో వీక్షించండి