ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి

ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కొత్తపట్నం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కొత్తపట్నం మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, కొత్తపట్నం మండలం రంగాయపాలెంలోని శ్రీ కృష్ణం […]

error: Content is protected !!