మీ జీవిత కాలం పెంచుకోవాలని అనుకుంటున్నారా..?

మీ జీవిత కాలం పెంచుకోవాలని అనుకుంటున్నారా..?   జీవిత కాలాన్ని పెంచుకోవాలంటే మన జీవన సరళిలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి   1) పొగ ఎట్టి పరిస్ధితుల్లోనూ వాడకూడదు. 2) మధ్యం వాడకాన్ని అతితక్కువకు పరిమితం కావాలి. 3) ఎత్తుకు తగిన బరువు వుండేలా చూసుకోవాలి   ఈ మూడు సూత్రాలను పాఠించ గలిగితే ఏడు సంవత్సరాల సగటు జీవితాన్ని అధనంగా పొందవచ్చు.   ఇది నేను చెపుతున్న మాట […]

*పాపాలు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు*

*పాపాలు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు*   *తప్పులు చేయడం…పారిపోవడం కాకాణికి అలవాటే*   *జిల్లా రాజకీయ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు*   *పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*     కాకాణి చిక్కడు..దొరకడు.. ఎక్కడున్నాడో తెలియదు   హైదరాబాద్ లో కూర్చుని తొడలు కొట్టాడు..పోలీసులు పోతే మాయమైపోయాడు   కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ చెప్పిన వారికి […]

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఒంగోలు వైద్యం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వైద్యాదికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, వైద్యాదికారులతో […]

ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి

ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కొత్తపట్నం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కొత్తపట్నం మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, కొత్తపట్నం మండలం రంగాయపాలెంలోని శ్రీ కృష్ణం […]

మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గ‌ం

మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గ‌ం జిల్లా క‌లెక్ట‌ర్ ఏ. తమీమ్ అన్సారియా ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గ‌మని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ. తమీమ్ అన్సారియా స్ప‌ష్టం చేశారు. డ్ర‌గ్స్ వినియోగంవ‌ల్ల క‌లిగే దుష్ప‌లితాల‌ను పెద్ద ఎత్తున‌ వివ‌రించ‌డ‌మే కాకుండా, జిల్లాలో పూర్తిస్థాయి […]

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు నారాయణ మెడికల్‌ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి […]

సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : ఎంపీ వేమిరెడ్డి

సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : ఎంపీ వేమిరెడ్డి సింహాచలం ఘటన కలచివేసింది : ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) :   విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు […]

తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..!

తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..! పాము కంటే తేలు ప్రమాదకరమైంది. ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు కాబట్టి ప్రాధమిక వైద్యం చాలా ముఖ్యం.తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం. తేలు నొప్పి ప్రత్యేకత °°°°°°°°°°°°°°°°°°°° తేలు కుడితే వచ్చే నొప్పి భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది. * నొప్పిగా వుంటుంది. * […]

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 21 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 7 లక్షల విలువ గల 100 మూవబుల్ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వయంగా అందించింది. ఈ సంద‌ర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ మాట్లాడుతూ, పోలీసుశాఖకు త‌మ‌ […]

గరిష్ట స్థాయికి బంగారం ధరలు

గరిష్ట స్థాయికి బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 21న) స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7% ఎగబాకి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు సెషన్‌లో $3,384 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై […]

error: Content is protected !!