నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం

నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం పులా పరిమళంతో గుమగుమలాడిన ఆలయ ప్రాంగణం రాపూరు, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం మరోసారి గోవిందా పెంచలనామ స్మరణతో పులకించిపోయింది. స్వామి పుష్పభిషేకంతో పులా పరిమళంతో ఆలయ ప్రాంగణం గుమగుమలాడింది.పెంచలకోన క్షేత్రంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు బుధవారం రాత్రి పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పలతో […]

error: Content is protected !!