నెల్లూరు జిల్లా గూడూరు లోని గాంధీనగర్ లో కరోనా బాధితుల ఇక్కట్లు

SM News
Spread the love

 

నెల్లూరు జిల్లా గూడూరు లోని గాంధీనగర్ లో కరోనా బాధితుల ఇక్కట్లు

-: గూడూరు‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :-

క్వారంటైన్ లో పలు సమస్యలు ఉన్నాయని అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.

వేడి నీళ్ళతో పాటు..ఇక్కడ మౌలిక వసతులను మెరుగుపర్చాలని కరోనా బాధితులు కోరుతున్నారు.

త‌మ‌కు బోజ‌న స‌దుపాయాల‌తో పాటు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గుడి బడి తీస్తే కరోనా వస్తుందా! - మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల

Spread the loveగుడి బడి తీస్తే కరోనా వస్తుందా! – మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల -: కోవూరు క‌లెక్ట‌రేట్‌, ఆగస్టు 9 (స‌దా మీకోసం) :- కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవక ముందు రోజుకి పదుల […]
error: Content is protected !!