ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదుగుతాo అఖిలభారత యాదవ మహా సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ రాపూరు, సెప్టెంబర్ 18 (సదా మీకోసం) : యాదవులు ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదిగే సామర్థ్యం ఉందని,అయితే ఐక్యమత్యంతోనే అది సాధ్యమవుతుందని అఖిలభారత యాదవ మహా సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ అన్నారు. రాపూరు శ్రీబాలాజీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన అఖిల భారత యాదవ సంఘం ఆత్మీయ […]
రాపూరు
జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి
జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చూడాలి జింకలకు మేత వేసే విధానాన్ని పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్ రాపూరు, మార్చి 22 (సదా మీకోసం) : వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో జింకలకు నీటి కొరత లేకుండా చూడాలని జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం రాపూరు మండలంలోని కండలేరు జింకల […]
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ నాయక్
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ నాయక్ రాపూరు, మార్చి 22 (సదా మీకోసం) : రాపూరు సివికె ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ) గా వెంకట్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ అధ్యాపకులగా పని చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రాపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కళాశాల అధ్యాపకులు వెంకట్ నాయక్ […]
నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం
నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం పులా పరిమళంతో గుమగుమలాడిన ఆలయ ప్రాంగణం రాపూరు, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం మరోసారి గోవిందా పెంచలనామ స్మరణతో పులకించిపోయింది. స్వామి పుష్పభిషేకంతో పులా పరిమళంతో ఆలయ ప్రాంగణం గుమగుమలాడింది.పెంచలకోన క్షేత్రంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు బుధవారం రాత్రి పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పలతో […]
ఆ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి : ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
ఆ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) : జిల్లాల పునర్విభజన పై జిల్లాలోని ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో చర్చించలేదని, అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని మాజీ మంత్రి, […]
డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య వెనుక మిస్టరీ వీడేనా…?
డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య వెనుక మిస్టరీ వీడేనా…? న్యాయం చెయ్యడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న డాక్టర్ కుటుంబ సభ్యులు -: రాపూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) :- రాపూరు పట్టణానికి సమీపంలోని పులిగిలపాడు వద్ద గల కరుణామయి ఆసుపత్రిలో డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య వెనుక మిస్టరీ వీడేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. హత్య జరిగి రెండున్నర నెలల తర్వాత వెలుగులోకి రావడం పట్ల పలు అనుమాలు […]