కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ -: నాయుడుపేట, ఆగస్టు 12 (సదా మీకోసం) :- కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎం. వి.రావు ఫౌండేషన్ ఛైర్మెన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కోరారు. నాయుడుపేట మండలంలోని కుచివాడ కాలనీ లోని నిరుపేద గిరిజనులకు కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎం.వి.రావు ఫౌండేషన్ కార్యదర్శి ముప్పవరపు విజయలక్ష్మి […]