రక్తదానం చేసి ప్రాణదాతలు కండి : అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జిజే రావు

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి రెడ్ క్రాస్ సహకారంతో మెగా వైద్య శిబిరం నేడు 154 మంది రక్తదానం అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జిజే రావు ముత్తుకూరు, సదా మీకోసం : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అ దాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జి జె రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం అదాని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి […]

అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం

అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం ముత్తుకూరు, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : అదానీ కృష్ణపట్నం పోర్టు, అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పోర్ట్ పునరావాస కాలనీ అదానీ చికిత్సాలయం వద్ద అదానీ కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ అవినాష్ చంద్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం రోజున వైద్య […]

మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ

మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ ముత్తుకూరు, మార్చి18 (సదా మీ కోసం) మండలంలోని ముత్తుకూరు గ్రామపంచాయతీ సి వి ఆర్ ఆదాలనగర్ కు చెందిన మత్స్యకారులకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వై.సి.పి. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముత్తుకూరులో కాన్షిరామ్ జయంతి వేడుకలు

ముత్తుకూరులో కాన్షిరామ్ జయంతి వేడుకలు -: ముత్తుకూరు, మార్చి 15 (సదా మీకోసం) :- మండలం కేంద్రం లోని ముత్తుకూరు సెంటర్ స్థానిక శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో బహుజన సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో  కాన్షీరాం 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుకూరు మండల బి.యస్.పి అధ్యక్షులు కోవూరు సురేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ గారి వారసుడుగా కాన్షిరామ్ బహుజన వాదాన్ని ప్రతీ పల్లెకు కరపత్రాల […]

error: Content is protected !!